ఎమ్మెల్యేలకు ఎర కేసు

On

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగ్గుస్వామి,తుషార్‌లను వెదికే పనిలో ఉంది సిట్. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి రిలీఫ్ పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది సిట్‌. బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉండనుంది. మరోవైపు నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు. 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు […]

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగ్గుస్వామి,తుషార్‌లను వెదికే పనిలో ఉంది సిట్.

బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి రిలీఫ్ పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది సిట్‌.

బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉండనుంది.

మరోవైపు నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు.

Read More రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు ఇవాళ నందు భార్య చిత్రలేఖ, ప్రతాప్‌ మళ్లీ విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

Read More పాలకుర్తిలో హరీష్ రావు రోడ్ షో

నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించారు.

Read More రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి జరిగినట్లు దర్యాప్తులో తేలగా అధికారులు నోటీసులిచ్చి ప్రశ్నించింది.
ఇక తుషార్‌ అండ్‌ జగ్గుస్వామిని ఇంటరాగేట్‌ చేస్తే కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు అధికారులు. ఈ ఇద్దరే ఈ కేసులో కీ పర్సన్స్‌గా భావిస్తోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే