బండి యాత్ర ఉంటుందా? లేదా?

On

తెలంగాణలో యుద్ధం కొనసాగుతోంది. ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరతీస్తోంది. ఎలాగైనా సరే ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టి తీరతామన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ. ఈ పిటిషన్‌ను మొదటి ఐటమ్‌గా తీసుకోవాలని కోరతామని బీజేపీ లీగల్ సెల్ చెబుతోంది. ఒకవేళ మొదటి ఐటమ్‌గా అనుమతి […]

తెలంగాణలో యుద్ధం కొనసాగుతోంది.
ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరతీస్తోంది.
ఎలాగైనా సరే ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టి తీరతామన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ.

ఈ పిటిషన్‌ను మొదటి ఐటమ్‌గా తీసుకోవాలని కోరతామని బీజేపీ లీగల్ సెల్ చెబుతోంది.

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

ఒకవేళ మొదటి ఐటమ్‌గా అనుమతి రాకపోతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి