బండి యాత్ర ఉంటుందా? లేదా?

On

తెలంగాణలో యుద్ధం కొనసాగుతోంది. ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరతీస్తోంది. ఎలాగైనా సరే ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టి తీరతామన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ. ఈ పిటిషన్‌ను మొదటి ఐటమ్‌గా తీసుకోవాలని కోరతామని బీజేపీ లీగల్ సెల్ చెబుతోంది. ఒకవేళ మొదటి ఐటమ్‌గా అనుమతి […]

తెలంగాణలో యుద్ధం కొనసాగుతోంది.
ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరతీస్తోంది.
ఎలాగైనా సరే ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టి తీరతామన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతోంది బీజేపీ.

ఈ పిటిషన్‌ను మొదటి ఐటమ్‌గా తీసుకోవాలని కోరతామని బీజేపీ లీగల్ సెల్ చెబుతోంది.

Read More అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..

ఒకవేళ మొదటి ఐటమ్‌గా అనుమతి రాకపోతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి