బిర్యానీ పెట్టలేదని ఆగిన పెళ్లి!

On

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది. మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది. ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ […]

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది.

మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది.

ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది.

ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు.

Read More నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్

చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ సారైనా జరుగుతుందా మరేదైనా సాకు చెప్తారా వెయిట్ అండ్ సీ

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 08వ వార్డులో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి cr ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వినూత్నమైన ప్రచార శైలితో...
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం