బిర్యానీ పెట్టలేదని ఆగిన పెళ్లి!

On

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది. మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది. ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ […]

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది.

మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది.

ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది.

ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు.

Read More గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి

చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ సారైనా జరుగుతుందా మరేదైనా సాకు చెప్తారా వెయిట్ అండ్ సీ

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..