బిర్యానీ పెట్టలేదని ఆగిన పెళ్లి!

On

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది. మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది. ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ […]

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది.

మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది.

ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది.

ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు.

Read More ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు

చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ సారైనా జరుగుతుందా మరేదైనా సాకు చెప్తారా వెయిట్ అండ్ సీ

Read More రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన