బిర్యానీ పెట్టలేదని ఆగిన పెళ్లి!

On

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది. మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది. ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ […]

హైదరాబాద్ లో ఓ పెళ్లి విచిత్ర కారణంతో నిలిచిపోయింది.

మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్ వండి పెట్టలేదని గొడవ జరిగింది.

ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది.

ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కారు.

చివరకు సీఐ కౌన్సిలింగ్ తో మగ పెళ్లి వారు దిగొచ్చారు. పెళ్లికి ఒప్పుకున్నారు. మరో వారం తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈ సారైనా జరుగుతుందా మరేదైనా సాకు చెప్తారా వెయిట్ అండ్ సీ

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం