ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా

On
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా

ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాధపాలెం మండలం బాధ్యతండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై హోరా హోరీగా జరిగిన పోటీలో కేవలం ఒక్క ఓటు మెజార్టీతో సంచలనాత్మక విజయం సాధించారు.ఈ ఉత్కంఠభరిత ఫలితం గ్రామ రాజకీయాల్లో చరిత్రగా నిలిచింది.వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ వాళ్లు ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన తమ నాయకులు,ప్రజలు లొంగిపోకుండా బిఆర్ఎస్ పార్టీని గెలిపించారని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత దౌర్జన్యానికి దిగలేదన్నారు.ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించారని తనను సర్పంచిగా గెలిపించాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

IMG-20251213-WA0284

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..