డ్రోన్లు కూల్చే డేగ

On

చైనా సరిహద్దుల్లో జరుగుతున్న భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భారత్‌ సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది. సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి , శత్రువులను పట్టుకోవడానికి డాగ్‌స్క్వాడ్‌లు భద్రత బలగాలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్‌ను ఇందులో ఉపయోగిస్తారు. ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది. ఇందుకోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ ఔలిలో […]

చైనా సరిహద్దుల్లో జరుగుతున్న భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భారత్‌ సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది.

సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి , శత్రువులను పట్టుకోవడానికి డాగ్‌స్క్వాడ్‌లు భద్రత బలగాలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాయి.

ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్‌ను ఇందులో ఉపయోగిస్తారు.

ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది.

Read More ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన

ఇందుకోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు.

Read More ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

ఉత్తరాఖండ్‌ ఔలిలో జరుగుతున్న యుద్ధ అభ్యాస్‌ 2022లో భాగంగా భారత సైన్యం అర్జున్ ప్రతిభను ప్రదర్శించింది. సైనికుడు చేతి నుంచి ఎగిరిన డేగ..చిన్న డ్రోన్‌ను నేలకూల్చింది

Read More జనగాం లో రాజకీయ జగడం

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ