ట్వీటర్ వార్

On

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వార్‌ నడిచింది. నవంబర్‌ 29న దీక్షా దివస్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు కవిత. ఐతే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ దీక్షా దివస్ కాదు..దగా దివస్‌ అంటూ తన ట్విట్టర్‌లో విమర్శించింది. దొంగ దీక్షతో కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టి..యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమంటూ కామెంట్ చేసింది. దొంగ దీక్ష నాటకమాడిన కేసీఆర్ కుర్చీ ఎక్కాడని..చిత్తశుద్ధితో ఉద్యమం చేసిన బిడ్డలకు గుర్తింపు కూడా లేదంటూ కాంగ్రెస్ […]

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వార్‌ నడిచింది.

నవంబర్‌ 29న దీక్షా దివస్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు కవిత.

ఐతే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ దీక్షా దివస్ కాదు..దగా దివస్‌ అంటూ తన ట్విట్టర్‌లో విమర్శించింది.

దొంగ దీక్షతో కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టి..యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమంటూ కామెంట్ చేసింది.

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

దొంగ దీక్ష నాటకమాడిన కేసీఆర్ కుర్చీ ఎక్కాడని..చిత్తశుద్ధితో ఉద్యమం చేసిన బిడ్డలకు గుర్తింపు కూడా లేదంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..