శ్రద్ధా మర్డర్ కేసు

On

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు.. సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ […]

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు..

సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.

ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది.

Read More మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.

డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది.

అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించిందని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్