శ్రద్ధా మర్డర్ కేసు

On

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు.. సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ […]

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు..

సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.

ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది.

నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.

డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది.

అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించిందని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.