శ్రద్ధా మర్డర్ కేసు

On

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు.. సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ […]

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు..

సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.

ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది.

Read More నకిలీ పట్టాలతో మోసగిస్తున్న ముద్దాయిలకు కోర్టు నందు శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై నాగమల్లేశ్వర రావు

నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.

డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది.

అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించిందని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ