సీబీఐకి కవిత కౌంటర్ రిప్లై

On

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా […]

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు.

తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.

కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నామని.. ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటుందో వివరించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

Read More ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.

ఈ నేపథ్యంలో కవిత ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. మరోవైపు విచారణ సమయంలో భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని, కేంద్రంతీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.