సీబీఐకి కవిత కౌంటర్ రిప్లై

On

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా […]

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు.

తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.

కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నామని.. ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటుందో వివరించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

ఈ నేపథ్యంలో కవిత ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. మరోవైపు విచారణ సమయంలో భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని, కేంద్రంతీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్