సీబీఐకి కవిత కౌంటర్ రిప్లై

On

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా […]

తెలంగాణలో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో గంటకు పైగా భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనపై నమోదైన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు.

తనకు డాక్యుమెంట్లు అందిన తర్వాత విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.

కవితకు అందిన సీబీఐ నోటీసులో ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నామని.. ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటుందో వివరించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

Read More వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..

ఈ నేపథ్యంలో కవిత ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. మరోవైపు విచారణ సమయంలో భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని, కేంద్రంతీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం