శంషాబాద్ లో ల్యాండయిన అతి పెద్ద కార్గో

On

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలుగ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సునాయాసంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్ బస్ బెలుగ ల్యాండింగ్, పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 47 వేల కిలోల బరువు ను సునాయాసంగా మూసే సామర్ధ్యం ఉన్న బెలుగ..పటాయకు టేకాఫ్ తీసుకుంది. 2016లో ఇదే ఎయిర్ పోర్టులో ఆకాశ రాకాసి అంటనోవ్ AN -225 సేఫ్ గా ల్యాండయ్యింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలుగ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సునాయాసంగా ల్యాండ్ అయ్యింది.

ఎయిర్ బస్ బెలుగ ల్యాండింగ్, పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

47 వేల కిలోల బరువు ను సునాయాసంగా మూసే సామర్ధ్యం ఉన్న బెలుగ..పటాయకు టేకాఫ్ తీసుకుంది.

2016లో ఇదే ఎయిర్ పోర్టులో ఆకాశ రాకాసి అంటనోవ్ AN -225 సేఫ్ గా ల్యాండయ్యింది.

Read More బిఆర్ఎస్ కు బై బై... కాంగ్రెస్ కు జై జై...

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ