కుట్రతోనే సజీవదహనం

On

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనజరిగింది. ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మందమర్రి మండలం గుడిపల్లిలో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అలర్ట్ […]

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనజరిగింది.

ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

మందమర్రి మండలం గుడిపల్లిలో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Read More మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో బి ఎస్ పి లో భారీగా చేరికలు

మృతులు ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Read More చౌదరి గూడ బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్

వెంటనే అలర్ట్ అయ్యి.. మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డీసీపీ అఖిల్‌ మహాజన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More నకిలీ పట్టాలతో మోసగిస్తున్న ముద్దాయిలకు కోర్టు నందు శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై నాగమల్లేశ్వర రావు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే