
కంగనా ఎమర్జెన్సీ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలను పార్లమెంటు లోపల చిత్రీకరించేందుకు గాను అనుమతి ఇవ్వాలంటూ ఆమె ఇటీవల లోక్సభ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం అది పరిశీలన దశలో ఉందని.., అనుమతి లభించకపోవచ్చని తెలుస్తోంది. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ రోజులకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తున్నారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలను పార్లమెంటు లోపల చిత్రీకరించేందుకు గాను అనుమతి ఇవ్వాలంటూ ఆమె ఇటీవల లోక్సభ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ప్రస్తుతం అది పరిశీలన దశలో ఉందని.., అనుమతి లభించకపోవచ్చని తెలుస్తోంది.
దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ రోజులకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తున్నారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List