మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

On

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ -ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్… న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ వారి అంత్యక్రియలకు రూ.5000 లను వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోలుగూరి సిద్దిమల్లయ్య,జేరిపోతుల అంజయ్య, […]

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ

-ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్…

న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ వారి అంత్యక్రియలకు రూ.5000 లను వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోలుగూరి సిద్దిమల్లయ్య,జేరిపోతుల అంజయ్య, కోలుగూరి రాములు,కోలుగూరి అయిలయ్య, తదితరులు పాల్గొన్నారు…

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్