మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

On

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ -ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్… న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ వారి అంత్యక్రియలకు రూ.5000 లను వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోలుగూరి సిద్దిమల్లయ్య,జేరిపోతుల అంజయ్య, […]

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ

-ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్…

న్యూస్ ఇండియా తెలుగు,జనవరి 16 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో ఆదివారం రోజు మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ వారి అంత్యక్రియలకు రూ.5000 లను వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోలుగూరి సిద్దిమల్లయ్య,జేరిపోతుల అంజయ్య, కోలుగూరి రాములు,కోలుగూరి అయిలయ్య, తదితరులు పాల్గొన్నారు…

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.