పిట్లం మార్కెట్ పదవిపై ఉత్కంఠ

On

.(న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16):పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు […]

.(న్యూస్ ఇండియా తెలుగు పిట్లం ప్రతినిధి జనవరి 16):పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు .

అతనికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది .

Read More ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సన్నిహితుడు కావడంతో మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ,

Read More కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే హన్మంతు షిండే సహకారం పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాక ఎమ్మెల్సీ రాజేశ్వర్ సొంత మనిషి మరియు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దయ కూడా బాబు దొరకు ఉన్నట్లు తెలుస్తుంది.

Read More అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

గతంలో ఇతని తండ్రి పిట్లంం గ్రామానికి సర్పంచిగా పనిచేశారని సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామానికి ఎనలేనిిి సేవ చేశారని ఇతని కుటుంబంపై ప్రజలకు ఎనలేని విశ్వాసంం ఉందని బడుగుుు బలహీన వర్గాలకు ఎంతగానో సేవ చేశారని

ఇండ్లు లేనిి నిరుపేదలకు గూడుు సౌకర్యం కల్పించారని, ఇతని కుటుంబంం పై ప్రజలకు ఎనలేని మమకారంం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇతనికి ఇస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.