పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు

On

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి […]

మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నాలుగువేల జనాభాకు ఒక వార్డు సచివాలయం చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా 15వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.

35 ప్రభుత్వ శాఖలు, ఒక లక్షా 61వేల మంది ఉద్యోగులతో ఈ సచివాలయాల ద్వారా 541కిపైగా సేవలు అందించడంతోపాటు..ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ ను మొత్తంగా రెండు లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన తెచ్చింది జగనన్న ప్రభుత్వం.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..