ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పర్వతాలు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మండలం అధ్యక్షులు ముద్దసాని సురేష్

ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో వల్లపు పర్వతాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గం టీపిసిసి సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షులు పాక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దవంగర మండలం పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ పర్వతాలు కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం చెప్పి మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఝాన్సీ రెడ్డి అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు IMG-20230921-WA0121 కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Views: 3040
Tags:

Post Comment

Comment List

Latest News

కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
చెర్లపాలెం గ్రామానికి మరో శుభవార్త గత కొద్ది రోజుల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం ప్రస్తుతం చర్లపాలెంలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణం  అనుమండ్ల...
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!
ప్రజలందరు అప్రమత్తం వుండాలి...
కలెక్టర్ కార్యాలయం లోని 'సి - సెక్షన్లో' ఆశిస్తుంది ఏమిటి?
సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం
రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం