ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పర్వతాలు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మండలం అధ్యక్షులు ముద్దసాని సురేష్

ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో వల్లపు పర్వతాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గం టీపిసిసి సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షులు పాక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దవంగర మండలం పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ పర్వతాలు కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం చెప్పి మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఝాన్సీ రెడ్డి అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు IMG-20230921-WA0121 కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Views: 287
Tags:

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్