ఏపీ మంత్రులకు భీమ్లా నాయక్ సెగ

On

ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సెగ తగిలిగింది. పట్టణంలోని జీ త్రీ భాస్కర్‌ థియేటర్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పవన్‌ ఫ్యాన్స్‌. అయితే… వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. జై పవన్ కల్యాణ్‌, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ… నినాదాలు చేశారు పవన్‌ ఫ్యాన్స్‌. థియేటర్‌ వద్ద్ ఆందోళనకు దిగిన.. గుడివాడ జనసేన ఇంఛార్జ్‌ బూరుగడ్డ శ్రీకాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ […]

ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సెగ తగిలిగింది. పట్టణంలోని జీ త్రీ భాస్కర్‌ థియేటర్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పవన్‌ ఫ్యాన్స్‌.

అయితే… వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. జై పవన్ కల్యాణ్‌, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ… నినాదాలు చేశారు పవన్‌ ఫ్యాన్స్‌.

థియేటర్‌ వద్ద్ ఆందోళనకు దిగిన.. గుడివాడ జనసేన ఇంఛార్జ్‌ బూరుగడ్డ శ్రీకాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. దేశంలో.. ఎక్కడా లేని విధంగా.. ఏపీ ప్రభుత్వం… పవన్‌ కల్యాణ్‌ సినిమాపై కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌ ఫ్యాన్స్‌.
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన తమకు అరెస్ట్‌ చేయడం… ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమమన్నారు పవన్‌ కల్యాణ్‌.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం