దొడ్డి దారిలో... రేషన్ డీలర్ షాప్ ఆక్రమణ

దొడ్డి దారిలో... రేషన్ డీలర్ షాప్ ఆక్రమణ

బూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్ కేంద్రంలో గల, ఒకటో నెంబర్, డీలర్ షాపును గతంలో, వజ్జన పెళ్లి కృష్ణమూర్తి, అనే అతను తన భార్య పేరు పై దాదాపు 30 సంవత్సరాల నుండి, నడిపిస్తూ ఉండగా, 2020 వ సంవత్సరంలో, డీలర్    , వజ్జన పెళ్లి కృష్ణమూర్తి చనిపోగా, ఏడాదిన్నర వరకు, ఈ డీలర్ షాప్ ను కొనసాగించడం జరిగింది, డీలర్ కృష్ణమూర్తి చనిపోయినాక, దాదాపు 15 నుండి 18 నెలల తర్వాత తన భార్య కూడా అనారోగ్యంతో మరణించడం వల్ల, వారి యొక్క డీలర్, షాపు ను, చింతకింద స్రవంతి అనే ఒక మహిళ, దొడ్డి దారిలో,  తొర్రూరుకు చెందిన ఒక ఉన్నత, రెవెన్యూ అధికారి, అండదండలతో, ఎటువంటి అర్హత పరీక్ష కానీ మౌఖిక పరీక్ష కాని, నిర్వహించ కున్న, తను ఈ రేషన్ షాపు, ను, ఆక్రమించుకోవడం జరిగినది,  ఎలాంటి అర్హత లేని స్రవంతి, దొడ్డి దారిలో డీలర్ షాపును , ఆక్రమించుకోవడం జరిగినది, ఇప్పటికైనా, దీనిపై విచారణ జరిపి, బాధ్యులు ఎవరో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులు కోరుకుంటున్నారు, అదేవిధంగా, ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, వెంటనే ఈ రేషన్ షాపు నూ,( ఒకటో నెంబర్..01 ), రద్దుచేసి, పత్రికా ప్రకటన ద్వారా, ఏదైనా రాత పరీక్ష ఇంటర్వ్యూ, ద్వారా, మంచి అర్హత గల వారికి, ఈ డీలర్ షాపును , ఇవ్వాలని,.. వినియోదారులు కోరుకుంటున్నారు....

Views: 26
Tags:

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ