ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
On
ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
తేది:25-09-2023 రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును.కావునా ఆసక్తి గల యువతి,యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
కావల్సిన సర్టిఫికేట్లు:
1.resume
2.ssc memo
3.inter memo
4.degree memo
5.passport size photos.
Read More *ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
Views: 97
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List