ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
On
ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
తేది:25-09-2023 రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును.కావునా ఆసక్తి గల యువతి,యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
కావల్సిన సర్టిఫికేట్లు:
1.resume
2.ssc memo
3.inter memo
4.degree memo
5.passport size photos.
Read More అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..
Views: 96
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List