ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
On
ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!
తేది:25-09-2023 రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును.కావునా ఆసక్తి గల యువతి,యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.
కావల్సిన సర్టిఫికేట్లు:
1.resume
2.ssc memo
3.inter memo
4.degree memo
5.passport size photos.
Views: 100
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2026 20:36:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11 :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...

Comment List