ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

ప్రారంభించిన ఏఎస్ఐ

 ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల కేంద్రంలో శ్రీ సీతారాములవారి గుడి దగ్గర వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఫ్రెండ్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆరవ రోజు అన్నదాతలు బడేటి సతీష్ కుమార్,దేవర్ల పరశురాములు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏఎస్ఐ బిక్షం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బడేటి సైదులు,పూజారి యాదగిరి,బడేటి సంపత్,యాదగిరి,నరేంద్ర చారి,సుమంత్,పరశురాములు,జ్యోతి,ధనమ్మ,పోలీస్ సిబ్బంది పరశురాములు, శ్రీనివాస్,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20230923-WA0295

Views: 62
Tags:

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య