పకడ్బందీగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.....

మున్సిపల్ కమిషనర్ పి సరస్వతి......

పకడ్బందీగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.....

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో గణేష్ నిమర్జనం ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్  సరస్వతి అన్నారు శనివారం నిమజ్జనం ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లకు అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు శోభాయాత్ర జరిగే రహదారులలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడతామని చెరువులో గుంతలను డోజర్ సాయంతో లెవెల్ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో టిఎల్ఎఫ్ మీటింగ్ లో మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు బర్థన్IMG-20230923-WA0148 బ్యాంకులు ( స్టీల్ ప్లేట్స్) వినియోగించాలని స్వయం సహాయక సంఘాలకు జీవనోపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ నిషేధించడంలో భాగంగా 16 వార్డులకు నాలుగు వార్డులలో బర్థన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేట్ ఫంక్షన్లు సామాజిక మతపరమైన కార్యక్రమాల ద్వారా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంకు ద్వారా  స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు. గ్లాసులు. గిన్నెలు. స్పూన్లు. బర్థన్ బ్యాంకులో ఉండాలని అన్నారు లీఫ్ ప్లేట్స్ పేపర్ గ్లాసెస్. జ్యూట్ బ్యాగ్స్  తయారు చేయాలని సూచించారు. ఇలా చేయడం వలన 100 శాతం ప్లాస్టిక్ నిర్మూలన  సాధ్యమవుతుందన్నారు  ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది టీ ఎల్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Views: 101
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా? జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రతిపాదిత 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అమలైతే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, లాజిస్టిక్స్, పోర్ట్...
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష