కెసిఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్దపీట

తులేకలాన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

On
కెసిఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్దపీట

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్ద పీట వేస్తున్నారు అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం మండలంలో తులేకలాన్ గ్రామంలో 92 లక్షల జై భీమ్ కమిటీ హల్,రెడ్డి కమిటీ హల్, డ్వాక్రా భవనం గ్రామంలో రోడ్,డ్రైనేజీ వివిధ అదివృద్ది పనులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రాష్ట్ర పోలీస్ శాఖ అదనపు డిజిపి బత్తుల శివధర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, యంపిపి కృపేష్, సర్పంచ్ చిలుకల యాదగిరి, యంపిటిసి నాగటి నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బగ్గరాములు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Views: 161
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..