కెసిఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్దపీట

తులేకలాన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

On
కెసిఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్దపీట

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్ద పీట వేస్తున్నారు అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం మండలంలో తులేకలాన్ గ్రామంలో 92 లక్షల జై భీమ్ కమిటీ హల్,రెడ్డి కమిటీ హల్, డ్వాక్రా భవనం గ్రామంలో రోడ్,డ్రైనేజీ వివిధ అదివృద్ది పనులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రాష్ట్ర పోలీస్ శాఖ అదనపు డిజిపి బత్తుల శివధర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, యంపిపి కృపేష్, సర్పంచ్ చిలుకల యాదగిరి, యంపిటిసి నాగటి నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బగ్గరాములు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Views: 152
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ