తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఒకటవ వార్డులో శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం మరియు 15వ వార్డుIMG-20230924-WA0048 ఎల్ వై ఆర్ గార్డెన్ రోడ్ లోని వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ అలాగే 16వ వార్డులోని శ్రీకృష్ణ యూత్ కమిటీ వారి వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలలో పాల్గొని ,మహా అన్నదాన కార్యక్రమంలో మరియు సరస్వతి పూజలో పాల్గొని ,అక్షరాభ్యాసం కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన *ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు* ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పోనుగంటి సోమేశ్వరరావు గారు ,మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు గారు, బిందు శ్రీనివాస్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ తోరూర్ పసుమర్తి శాంత గారు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గారు కౌన్సిలర్లు బిజ్జాల మాధవి అనిల్ గారు ధరావత్ సునీత జయసిం గారు సీనియర్ నాయకులు భూసాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్