తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఒకటవ వార్డులో శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం మరియు 15వ వార్డుIMG-20230924-WA0048 ఎల్ వై ఆర్ గార్డెన్ రోడ్ లోని వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ అలాగే 16వ వార్డులోని శ్రీకృష్ణ యూత్ కమిటీ వారి వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలలో పాల్గొని ,మహా అన్నదాన కార్యక్రమంలో మరియు సరస్వతి పూజలో పాల్గొని ,అక్షరాభ్యాసం కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన *ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు* ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పోనుగంటి సోమేశ్వరరావు గారు ,మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు గారు, బిందు శ్రీనివాస్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ తోరూర్ పసుమర్తి శాంత గారు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గారు కౌన్సిలర్లు బిజ్జాల మాధవి అనిల్ గారు ధరావత్ సునీత జయసిం గారు సీనియర్ నాయకులు భూసాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్