తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఒకటవ వార్డులో శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం మరియు 15వ వార్డుIMG-20230924-WA0048 ఎల్ వై ఆర్ గార్డెన్ రోడ్ లోని వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ అలాగే 16వ వార్డులోని శ్రీకృష్ణ యూత్ కమిటీ వారి వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలలో పాల్గొని ,మహా అన్నదాన కార్యక్రమంలో మరియు సరస్వతి పూజలో పాల్గొని ,అక్షరాభ్యాసం కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన *ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు* ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పోనుగంటి సోమేశ్వరరావు గారు ,మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు గారు, బిందు శ్రీనివాస్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ తోరూర్ పసుమర్తి శాంత గారు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గారు కౌన్సిలర్లు బిజ్జాల మాధవి అనిల్ గారు ధరావత్ సునీత జయసిం గారు సీనియర్ నాయకులు భూసాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
కొత్తగూడెం,నవంబర్ 17(న్యూస్ఇండియా):చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో  రాజ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంలో రజాక్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం...
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ