కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో భారీ చేరికలు

On
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో భారీ చేరికలు

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని జై సింగ్(ఖుబా) విట్టాల్ తాండ లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఆదివారం రోజు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరినారు.చేIMG-20230924-WA0204 రిన వారిలో గ్రామ వార్డ్ సభ్యులు జాదవ్ ఉమ్ల,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాదవ్ రాజు,తండా పెద్ద నాయక్ జాదవ్ చందర్, జాదవ్ గోవింద్,పకిరా,వినోద్, గోపాల్ సీనియర్ లీడర్,హాటి నాయక్,దేవిదాస్,రమేష్,వాసు,కిషన్,శంకర్,అంకోస్,గణపతి మహారాజ్,మారుతి,పాండు మరియు వారి కుటుంబ సభ్యులు చేరినారు.ఈ కార్యక్రమంలో మండల ST సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్,సర్పంచ్ శకుంతల - కిషన్,గ్రామ వార్డ్ సభ్యులు విజయ్,ఖుబా తండా గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్,శాంతి నగర్ తండా పార్టీ అధ్యక్షులు వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి