కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో భారీ చేరికలు

On
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో భారీ చేరికలు

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని జై సింగ్(ఖుబా) విట్టాల్ తాండ లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఆదివారం రోజు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరినారు.చేIMG-20230924-WA0204 రిన వారిలో గ్రామ వార్డ్ సభ్యులు జాదవ్ ఉమ్ల,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాదవ్ రాజు,తండా పెద్ద నాయక్ జాదవ్ చందర్, జాదవ్ గోవింద్,పకిరా,వినోద్, గోపాల్ సీనియర్ లీడర్,హాటి నాయక్,దేవిదాస్,రమేష్,వాసు,కిషన్,శంకర్,అంకోస్,గణపతి మహారాజ్,మారుతి,పాండు మరియు వారి కుటుంబ సభ్యులు చేరినారు.ఈ కార్యక్రమంలో మండల ST సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్,సర్పంచ్ శకుంతల - కిషన్,గ్రామ వార్డ్ సభ్యులు విజయ్,ఖుబా తండా గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్,శాంతి నగర్ తండా పార్టీ అధ్యక్షులు వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే