పలు అన్నదాన ప్రసాదలకు పాల్గొన్న సర్పంచ్

పలు అన్నదాన ప్రసాదలకు పాల్గొన్న సర్పంచ్

On
పలు అన్నదాన ప్రసాదలకు పాల్గొన్న సర్పంచ్

న్యూస్ ఇండియా తెలుగు సెప్టెంబర్ 25 ( స్టేట్ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పరిధిలో పలు కాలనీలలో అన్నదాన కార్యక్రమం లో మరియు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ విగ్నేశ్వరుడి ఆశీసులు తీసుకున్న సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్.ఈ కార్యక్రమం లో  ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,వార్డ్ సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్,మంద స్వామీ దాస్, మంచాల సుధాకర్,భోజి రెడ్డి,స్వాతి దావిధ్ రెడ్డి,బండ్లగూడ వాని నాగేష్ గౌడ్, పలు కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 చౌదరిగూడ గ్రామ పరిధిలో పలు కాలనీలలో అన్నదాన కార్యక్రమం లో మరియు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ విగ్నేశ్వరుడి ఆశీసులు తీసుకున్న సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్.ఈ కార్యక్రమం లో  ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,ఘాట్కేసర్ మండల మహిళా అధ్యక్షురాలు మంగా,వార్డ్ సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్,మంద స్వామీ దాస్, మంచాల సుధాకర్,భోజి రెడ్డి,స్వాతి దావిధ్ రెడ్డి,బండ్లగూడ వాని నాగేష్ గౌడ్, పలు కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుIMG-20230924-WA0367

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం