బేస్తవారిపేట లో ఘనంగా "నా దేశం-నా మట్టి" కార్యక్రమం

On
బేస్తవారిపేట లో ఘనంగా

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం లో భాగంగా "నా దేశం-నా మట్టి" అనే కార్యక్రమం సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. స్థానిక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి మట్టి, బియ్యం సేకరించారు.ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను ప్రజలకు వివరించారు.ఈ IMG_20230925_165637కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,ఎంపిటిసిలు లు, సి.బి.ఎం ఎం.ఆర్.సి వెంకట రెడ్డి, వాలెంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Views: 142
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..