బేస్తవారిపేట లో ఘనంగా "నా దేశం-నా మట్టి" కార్యక్రమం

On
బేస్తవారిపేట లో ఘనంగా

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం లో భాగంగా "నా దేశం-నా మట్టి" అనే కార్యక్రమం సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. స్థానిక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి మట్టి, బియ్యం సేకరించారు.ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను ప్రజలకు వివరించారు.ఈ IMG_20230925_165637కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,ఎంపిటిసిలు లు, సి.బి.ఎం ఎం.ఆర్.సి వెంకట రెడ్డి, వాలెంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Views: 142
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం