కంగ్టి లో ఆశ వర్కర్ల ధర్నా

కనీస వేతనం 18 వేలు ఇవ్వాలి

On

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన కంగ్టి లో వివిధ గ్రామాలకు చెందిన ఆశ వర్కర్ల సోమవారం రోజు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.పారితోషికం మాకు వద్దు కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం18వేలు ఉద్యోగ భద్రతా కల్పించాలి అన్నారు ప్రమాద భీమా కల్పించాలి ఇఎస్ఐ పీఫ్ ఇవ్వాలి పని భారం తగించాలి కనీస వేతనం ఇచ్చే వరకు సమె కొనసాగిస్తాం అన్నారు.సీఐటీయూ నాయకులతో పాటు ఆశ వర్కర్ల పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా