గణనాథులకు ప్రత్యేక పూజలు..

డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి...

On
గణనాథులకు ప్రత్యేక పూజలు..

ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు పాపి రెడ్డి కాలనీ, గాయత్రీ నగర్, పివిఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, రెడ్ వాటర్ ట్యాంక్, ఎన్జీవోస్ కాలనీ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్, సాహెబ్ నగర్ అంబేద్కర్ యూత్ లలో గణనాథులను సందర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమలకు డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాథుని దివ్య ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీరం శ్రీధర్, కాలనీ అధ్యక్షులు రవికుమార్, చిత్రంజన్, సంజీవరెడ్డి, నందకిషోర్, సరస్వతి, రమణారెడ్డి, ఎంజాల బిక్షపతి, సుధాకర్, నరేష్ యాదవ్, సంజీవ్ యాదవ్, శివా యాదవ్, పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి, శరత్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, ముత్యాలు, దాసరి బలరాం, సుధాకర్, కామేష్, సుధీర్, పణి, కళాచైతన్య, శంకర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు