గణనాథులకు ప్రత్యేక పూజలు..

డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి...

On
గణనాథులకు ప్రత్యేక పూజలు..

ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు పాపి రెడ్డి కాలనీ, గాయత్రీ నగర్, పివిఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, రెడ్ వాటర్ ట్యాంక్, ఎన్జీవోస్ కాలనీ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్, సాహెబ్ నగర్ అంబేద్కర్ యూత్ లలో గణనాథులను సందర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమలకు డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాథుని దివ్య ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీరం శ్రీధర్, కాలనీ అధ్యక్షులు రవికుమార్, చిత్రంజన్, సంజీవరెడ్డి, నందకిషోర్, సరస్వతి, రమణారెడ్డి, ఎంజాల బిక్షపతి, సుధాకర్, నరేష్ యాదవ్, సంజీవ్ యాదవ్, శివా యాదవ్, పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి, శరత్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, ముత్యాలు, దాసరి బలరాం, సుధాకర్, కామేష్, సుధీర్, పణి, కళాచైతన్య, శంకర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం