తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

ముఖ్య అతిథులుగా హాజరైన సీఎన్ రెడ్డి

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

IMG_20230926_194348

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని జిల్లా గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా రజకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి జిల్లా నాయకులు సీఎన్ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తేగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన చాకలి ఐలమ్మదేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు వడ్లకొండ సత్తయ్య, వడ్డేమాన్ మహేందర్,వడ్డేమాన్ శ్రీనివాస్, వడ్డేమాన్ రవి, మధు, నరేష్ గణేష్ శివకుమార్, అనపర్తి శ్రీనివాస్, వడ్డేమాన్ గణేష్ ,కమలాకర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 14
Tags:

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ