తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

ముఖ్య అతిథులుగా హాజరైన సీఎన్ రెడ్డి

On
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

IMG_20230926_194348

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని జిల్లా గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా రజకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి జిల్లా నాయకులు సీఎన్ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తేగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన చాకలి ఐలమ్మదేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు వడ్లకొండ సత్తయ్య, వడ్డేమాన్ మహేందర్,వడ్డేమాన్ శ్రీనివాస్, వడ్డేమాన్ రవి, మధు, నరేష్ గణేష్ శివకుమార్, అనపర్తి శ్రీనివాస్, వడ్డేమాన్ గణేష్ ,కమలాకర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 18
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ...
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి