తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

ముఖ్య అతిథులుగా హాజరైన సీఎన్ రెడ్డి

On
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి

IMG_20230926_194348

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని జిల్లా గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా రజకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి జిల్లా నాయకులు సీఎన్ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తేగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన చాకలి ఐలమ్మదేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు వడ్లకొండ సత్తయ్య, వడ్డేమాన్ మహేందర్,వడ్డేమాన్ శ్రీనివాస్, వడ్డేమాన్ రవి, మధు, నరేష్ గణేష్ శివకుమార్, అనపర్తి శ్రీనివాస్, వడ్డేమాన్ గణేష్ ,కమలాకర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 18
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఇద్దరు చిన్నారులతో తండ్రి ఆత్మహత్య కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఇద్దరు చిన్నారులతో తండ్రి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు పసిమొగ్గలను బలితీసుకున్నాయి. మనస్థాపానికి...
అధ్యాపకులు బి.నాగేశ్వరరావు కి జిజెసి రేబ్బన ప్రిన్సిపాల్‌గా పదోన్నతి
గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
గణితం పరీక్ష భయ.....: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్