పేకాట జూదరులను అదుపులోకి తీసుకున్న ఎస్సై పులి.రాజేష్
On
కంభం న్యూస్ ఇండియా

.jpg)
ప్రకాశం జిల్లా కంభం మండలంలో పేకాట శిబిరం పోలీసులు దాడి చేశారు.మండల స్థానిక ఎస్సై పులి.రాజేష్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి ఎర్రబాలెం గ్రామంలో దాడులు నిర్వహించగా ఎనిమిది మంది పేకాట జూదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదుపులోకి తీసుకున్న జూదారులను విచారించి వారి వద్ద నుండి దాదాపు రూ|| 24,600 స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పులి.రాజేష్ తెలిపారు.
Views: 178
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 May 2025 18:57:24
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
Comment List