గణపయ్య నీకు ఇక సెలవయ్య

వేలం పాటలో అధిక ధరకు లడ్డు దక్కించుకున్న ఎడ్ల సందీప్ రెడ్డి

On
గణపయ్య నీకు ఇక సెలవయ్య

IMG-20230928-WA0866
కార్యక్రమంలో పాల్గొన్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున వినాయక నిమర్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు పోటీపడ్డప్పటికీ 40,000 రూపాయలకు ఎడ్ల సందీప్ రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రులు పూజలు అందుకున్న విజ్ఞనాధుని లడ్డును తీసుకోవడం ఆనందంగా ఉందని ఎడ్ల సందీప్ రెడ్డి తెలియజేశారు. అనంతరం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆటపాటలతో గణనాథున్ని నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డేమాన్ దేవేందర్, వడ్డేమాన్ సుందరయ్య, మారబోయిన సతీష్, వడ్లకొండ మహేష్, వడ్డేమాన్ అశోక్, రాచమల్ల భాస్కర్, వడ్డేమాన్ గణేష్, మారబోయిన ప్రశాంత్, వాకిటి సాయికుమార్, రాచమల్ల నరేష్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 259
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..