మండల నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా

పాశం విష్ణువర్ధన్ ఎన్నిక

మండల నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా

అడ్డగూడూర్ మండల గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గా మండలంలోని కోటమర్తి గ్రామానికి చెందిన పాశం విష్ణువర్ధన్ ను నియమిస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుధీర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన్నానరుIMG-20230928-WA0241. పాఠకులకు అవసరం ఉన్న పుస్తకాలు,పత్రికలను తెప్పిచేందుకు కృషి చేస్తనన్నారు. తనకు పదవి అప్పగించిన తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్,యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.జడల అమరెందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Views: 11
Tags:

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం