రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం..

On
రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం..

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్లోని మైత్రినగర్ కు చెందిన గుణగంట వెంకటేష్(37) తండ్రి యాదయ్య బుధవారం తార్నాకపు వెళ్తున్నానని తన భార్యతో చెప్పి వెళ్లాడు. ఇప్పటివరకు అతను తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం లేదు ఆరా తీసిన ఫలితం లేదు. అతని భార్య సబితా బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాంతో తన భర్తకు ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా అతన్ని అనుమానిస్తుంది. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

IMG-20230929-WA0619
గుణగంటి వెంకటేష్
Views: 64
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి