రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం..

On
రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం..

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్లోని మైత్రినగర్ కు చెందిన గుణగంట వెంకటేష్(37) తండ్రి యాదయ్య బుధవారం తార్నాకపు వెళ్తున్నానని తన భార్యతో చెప్పి వెళ్లాడు. ఇప్పటివరకు అతను తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం లేదు ఆరా తీసిన ఫలితం లేదు. అతని భార్య సబితా బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాంతో తన భర్తకు ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా అతన్ని అనుమానిస్తుంది. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

IMG-20230929-WA0619
గుణగంటి వెంకటేష్
Views: 64
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి