ఘనంగా మునగనూరులో ఈద్ మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు...

On
ఘనంగా మునగనూరులో ఈద్ మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు...

IMG20231001115836
వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాద్ - ఉన్ - నబి వేడుకలు ఎండి. సద్దాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు నందు జరిగిన కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం వారిని ముస్లిం సోదరులు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలాద్ - ఉన్ - నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈద్ మిలాద్ - ఉన్ - నబీ సంప్రదాయం ప్రకారం శరపథ్ ను స్వీకరించి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరి, శివ, వీరేష్, ఎండి రాక్, అనామ్, శ్రీను, రమేష్ గౌడ్, నాగరాజు,  అయాన్, సపలి, నూర్ భాష, ఆసద్, అజ్మద్, బాబా, అఫ్రీద్, ఆర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!