తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

* కార్లయి శివారులో  ఘటన. *ఎఫ్ ఆర్ ఓ సురేష్.

On
తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

తునికి దొంగల అరెస్ట్

గూడూరు మండల దొరవారి తిమ్మాపురం కు చెందిన పీడబోయిన.రాకేష్,పూనెం సారయ్య, పిడబోయిన విజయ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కార్లయి శివారులో తెల్లవారుజామున టీఎస్ 26 G 1631 నెంబర్ గల ట్రాక్టర్ల లో తునికి దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ స్వాధీనం చేసుకొనితరలిస్తున్న తునికి దుంగల పట్టివేత. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సురేష్ తెలిపారు.వాటి విలువ 1లక్ష 3వేల రూపాయలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జగ్గయ్య, ఎఫ్ బివోలు మోహన్ కార్తీక్ మొగిలయ్య, తదితరులు ఉన్నారు.

Views: 43

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..