తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

* కార్లయి శివారులో  ఘటన. *ఎఫ్ ఆర్ ఓ సురేష్.

On
తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

తునికి దొంగల అరెస్ట్

గూడూరు మండల దొరవారి తిమ్మాపురం కు చెందిన పీడబోయిన.రాకేష్,పూనెం సారయ్య, పిడబోయిన విజయ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కార్లయి శివారులో తెల్లవారుజామున టీఎస్ 26 G 1631 నెంబర్ గల ట్రాక్టర్ల లో తునికి దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ స్వాధీనం చేసుకొనితరలిస్తున్న తునికి దుంగల పట్టివేత. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సురేష్ తెలిపారు.వాటి విలువ 1లక్ష 3వేల రూపాయలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జగ్గయ్య, ఎఫ్ బివోలు మోహన్ కార్తీక్ మొగిలయ్య, తదితరులు ఉన్నారు.

Views: 43

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు