తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.
* కార్లయి శివారులో ఘటన. *ఎఫ్ ఆర్ ఓ సురేష్.
On
తునికి దొంగల అరెస్ట్
గూడూరు మండల దొరవారి తిమ్మాపురం కు చెందిన పీడబోయిన.రాకేష్,పూనెం సారయ్య, పిడబోయిన విజయ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కార్లయి శివారులో తెల్లవారుజామున టీఎస్ 26 G 1631 నెంబర్ గల ట్రాక్టర్ల లో తునికి దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ స్వాధీనం చేసుకొనితరలిస్తున్న తునికి దుంగల పట్టివేత. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సురేష్ తెలిపారు.వాటి విలువ 1లక్ష 3వేల రూపాయలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జగ్గయ్య, ఎఫ్ బివోలు మోహన్ కార్తీక్ మొగిలయ్య, తదితరులు ఉన్నారు.
Views: 43
About The Author
Related Posts
Post Comment
Latest News
10 May 2025 19:56:45
సమాజ హిత "విజయ"గర్వం
సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ
సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ..
మే రెండవ ఆదివారం(ప్రపంచ...
Comment List