ఒకే గ్రామం నుండి 13 మంది కానిస్టేబుల్స్ ఎంపిక

On
ఒకే గ్రామం నుండి 13 మంది కానిస్టేబుల్స్ ఎంపిక

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గడ్డమల్లయ్య గూడ గ్రామంలో 13 మంది విద్యార్థులు కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు, 1.దండు శేఖర్,2.చీర జయశ్రీ,3.గండికోట రవికుమార్,4.అవ భాస్కర్,5.ఆర్ల రవి,6.ఆచన గణేష్,7.ఆచన మమత,8. ఆచన మహేష్,9. బొడ్డు మహేష్,10. ఆచన దినేష్, 11.గౌర సాయికుమార్,12.గౌర శశికుమార్ 13. కొనాల సంధ్య ఎంపిక కావడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Views: 14220

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైద్యుల నిర్లక్ష్యంతో.. నిండు ప్రాణం బలి... వైద్యుల నిర్లక్ష్యంతో.. నిండు ప్రాణం బలి...
వైద్యుల నిర్లక్ష్యంతో..నిండు ప్రాణం బలి... అనస్తేషియా హైడోస్.. వనస్థలిపురం తన్వి హాస్పటల్లో ఘటన... రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, సెప్టెంబర్ 20, న్యూస్ ఇండియా ప్రతినిధి: వైద్యుల నిర్లక్ష్యం...
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..