ఒకే గ్రామం నుండి 13 మంది కానిస్టేబుల్స్ ఎంపిక
On
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గడ్డమల్లయ్య గూడ గ్రామంలో 13 మంది విద్యార్థులు కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు, 1.దండు శేఖర్,2.చీర జయశ్రీ,3.గండికోట రవికుమార్,4.అవ భాస్కర్,5.ఆర్ల రవి,6.ఆచన గణేష్,7.ఆచన మమత,8. ఆచన మహేష్,9. బొడ్డు మహేష్,10. ఆచన దినేష్, 11.గౌర సాయికుమార్,12.గౌర శశికుమార్ 13. కొనాల సంధ్య ఎంపిక కావడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Views: 1421
Tags: News India
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
15 Feb 2025 20:40:13
అధ్యక్షులను సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ అవినీతిని కళ్ళకు కట్టినట్లుగా నిరూపిస్తూ జర్నలిజంలో తమకంటూ ప్రత్యేక పాత్ర నిరూపించుకున్న జర్నలిస్టులు...
Comment List