ఒకే గ్రామం నుండి 13 మంది కానిస్టేబుల్స్ ఎంపిక
On
.jpeg)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గడ్డమల్లయ్య గూడ గ్రామంలో 13 మంది విద్యార్థులు కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు, 1.దండు శేఖర్,2.చీర జయశ్రీ,3.గండికోట రవికుమార్,4.అవ భాస్కర్,5.ఆర్ల రవి,6.ఆచన గణేష్,7.ఆచన మమత,8. ఆచన మహేష్,9. బొడ్డు మహేష్,10. ఆచన దినేష్, 11.గౌర సాయికుమార్,12.గౌర శశికుమార్ 13. కొనాల సంధ్య ఎంపిక కావడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Views: 14210
Tags: News India
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

21 Aug 2025 12:40:30
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సయ్యద్ యూత్ క్లబ్ వారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నందు సద్భావన దివాస్ ఘనంగా...
Comment List