బిఆర్ఎస్ కు ఏకగ్రీవంగా మద్దతు
నిజాంసాగర్ మండలంలోని మల్లూరు
By Venkat
On
గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు
మల్లూరు గ్రామానికి చెందిన 26 కుటుంబాలు బిఆర్ఎస్ కు ఏకగ్రీవంగా మద్దతు
నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు 26 కుటుంబాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హనుమంత్ సిండికే మా మద్దతు తెలుపుతున్నామంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు దాంతోపాటు టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విట్టల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విట్టల్ రెడ్డి మల్లూరు సర్పంచ్ బాబు సెట్ నాయకులు జయంత్ రెడ్డి సుభాష్ తదితరులు ఉన్నారు.
Views: 10
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 17:13:19
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 30, న్యూస్ ఇండియా : నూతనంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ‘తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సెలింగ్ యూనియన్’ ఐడి...
Comment List