131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

On
131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

IMG_20231013_214647
నిందితుడు గోడిక్య దినేష్

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ తక్కువ ధరకు గోవాలో మద్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిఐజి శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు సరూర్నగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిభిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ టి రవీందర్రావు సూచనల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ బి. హనుమంతరావు నేతృత్వంలో సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు మల్లాపూర్ లో గల ఒక ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గోవాకు సంబంధించిన 131 రాయల్ స్టాగ్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి గోడిక్య దినేష్ ను విచారించగా తాను అ బాటిళ్లను గోవాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 1.20 లక్షల రూపాయల ఉంటుందని ప్రొహిభీషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ లు ముజాహిద్ సుతరి, ఇబ్రహీం పాషా, కె. సామాజ, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 42

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.