ఎవరు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..

తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

On
ఎవరు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో గ్రూప్ - 2 నోటిఫికేషన్ రద్దు అయిన కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కుమారి ప్రవళిక ఆత్మ శాంతి చేకూరాలని తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్

IMG-20231014-WA1848
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుంట గోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుడ్ల అర్జున్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గిరిధర్, 12వ వార్డు అధ్యక్షులు కొత్తకుర్మ కుమార్, 11వ వార్డు అధ్యక్షులు గుండా నరసింహ, మున్సిపల్ ఎస్.సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్క కిషన్, ఉపాధ్యక్షులు లక్ష్మిపతి, నాయకులు జలెంధర్ రెడ్డి, పాండు, ఎరుకలి రవి గౌడ్, మహిళా నాయకురాలు శామల, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 142

About The Author

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..