బి ఆర్ ఎస్ పార్టీ సకల జన సంక్షేమ మేనిఫెస్టో

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో

On
బి ఆర్ ఎస్ పార్టీ సకల జన సంక్షేమ మేనిఫెస్టో

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడకముందు అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్తు, నీటి సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదని అన్నారు.

తెలంగాణ పరిస్థితి అనేక విషయాల్లో అగమ్యగోచరంగా ఉండేదని చెప్పారు.

గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను కూడా అమలు చేశామని అన్నారు.

దళిత బంధులాంటి పథకం దేశంలో ఎక్కడాలేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇప్పుడు సంపూర్ణ మతసామరస్యం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన ముస్లిం, క్రిస్టియన్ సోదరులను అభినందిస్తున్నానని చెప్పారు.

 

**మేనిఫెస్టోలోని అంశాలు*

 

తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం.. కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం . దీనికి తెలంగాణ అన్నపూర్ణ పథకంగా నామకరణ

 

దివ్యాంగులకు 6,000వేలు పెన్షన్

సౌభాగ్య లక్ష్మి పథకం పేరుతో అర్హులైన మహిళకు 600కే గ్యాస్ సిలిండర్ 

ఆసరా పింఛన్ 5 వేలకు పెంపు 

రైతు బంధు పథకానికి దశలవారీగా పదివేల నుంచి 16,000 వేలు పెంపు 

ఆరోగ్యశ్రీ పథకానికి 15 లక్షల పెంపు

93 లక్షల కుటుంబాలకు భీమా సౌకర్యం

అర్హులైన లబ్ధిదారులకు 400కే గ్యాస్ సిలిండర్

అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్

Screenshot_20231015_155754~2
ఇన్ సెట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్

హిళా సంఘాలకు బిల్డింగులు నిర్మిస్తా

ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు 600 గ్యాస్ సిలిండర్ఆర్హులైన పేద మహిళలకు నెలకు 3000 ఆసరాభృతి ప్రతి ఎకరాకు 12000 వేలు

Views: 313
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ