గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.

ఎవర్ని వదిలేది లేదు

On
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.

ఎస్సై రాణా ప్రతాప్

గుడుంబా స్థావరాలపై గూడూర్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్ణయించడం జరిగింది.పలు కుటుంబాలు అక్రమంగా గుడుంబా వ్యాపారం చేస్తూ తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు నేరుగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 5 క్వింటాల బెల్లం,50 కేజీల పట్టిక,70 లీటర్ల గుడుంబా,1500 లీటర్ల బెల్లం పానకం నూ ధ్వంసం చేసినట్టు గూడూరు పోలీసులు పలువురుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ప్రతి ఒక్కరి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాణా ప్రతాప్ తెలిపారు. సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20231016-WA0183
గుడుంబా స్థావరాల పై దాడి చేసిన ఎస్సై రాణా ప్రతాప్
Views: 77
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్