రోగులకు మెనూ ప్రకారం అందాల్సిన భోజనంలో కాంట్రాక్టర్ కక్కుర్తి

ఖేడ్ ప్రభుత్వం ఆసుపత్రి లో

On
 రోగులకు మెనూ ప్రకారం అందాల్సిన భోజనంలో కాంట్రాక్టర్ కక్కుర్తి

IMG_20231020_222933సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ పట్టణంలోని ప్రభుత్వం ఆసుపత్రి లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం రోగులకు అందాల్సిన ఆహారం కూర, ఆకు కూర, సాంబార్,ఉడకబెట్టిన గుడ్డు,మరియు అరటిపండు పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాలి కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన రోగుల కు మెనూ ప్రకారం కాకుండా అందిస్తున్న భోజనం అన్నంతో పాటు కూర, సాంబార్, ఉడకపెట్టిన గుడ్డు అరటిపండు,మాత్రమే ఇస్తున్నారు.రోగుల అందాలసిన ఆహారం మెనూ ప్రకారం అందడం లేదని రోగులు మరియు వాళ్లకు సహాయగా వచ్చిన వారు తమ గోడు చెప్పుకుంటున్నారు.ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.IMG_20231020_222948

Views: 119

About The Author

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..