రోగులకు మెనూ ప్రకారం అందాల్సిన భోజనంలో కాంట్రాక్టర్ కక్కుర్తి

ఖేడ్ ప్రభుత్వం ఆసుపత్రి లో

On
 రోగులకు మెనూ ప్రకారం అందాల్సిన భోజనంలో కాంట్రాక్టర్ కక్కుర్తి

IMG_20231020_222933సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ పట్టణంలోని ప్రభుత్వం ఆసుపత్రి లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం రోగులకు అందాల్సిన ఆహారం కూర, ఆకు కూర, సాంబార్,ఉడకబెట్టిన గుడ్డు,మరియు అరటిపండు పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాలి కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన రోగుల కు మెనూ ప్రకారం కాకుండా అందిస్తున్న భోజనం అన్నంతో పాటు కూర, సాంబార్, ఉడకపెట్టిన గుడ్డు అరటిపండు,మాత్రమే ఇస్తున్నారు.రోగుల అందాలసిన ఆహారం మెనూ ప్రకారం అందడం లేదని రోగులు మరియు వాళ్లకు సహాయగా వచ్చిన వారు తమ గోడు చెప్పుకుంటున్నారు.ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.IMG_20231020_222948

Views: 119

About The Author

Post Comment

Comment List

Latest News

యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి.. యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి ప్రారంభించిన మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.. ఆరుట్లలో స్కై...
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.
ఉద్యమ కారులకు 250 గజాల ‘ఇంటి స్థలం’ ఎక్కడ?
రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.