నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

బిఆర్ఎస్ పార్టీ,టిడిపి పార్టీలకు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.

On
నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

 న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 25 (నల్గొండ జిల్లా స్టాపర్): నకిరేకల్  మండల పరిధిలోని మార్రూర్ గ్రామ సర్పంచ్ వలిశెట్టి స్వప్న-శ్యామ్ మాజీ యంపిటిసి బరిసెట్టి బాలరాజు, కొండేటి రాములు టిడిపి సీనియర్ నాయకులు నర్సింగ్ మట్టపల్లి , నకిరేకంటి నాగమ్మ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు  నర్సింగ్ కలమ్మ - సైదులు, పరెడ్ఢి నాగేశ్ , నక్కల నాగరాజు , పుట్ట అంజయ్య, లోడంగి సైదులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, షేక్ సలీం. పుట్ట మట్టిపల్లి , నర్సింగ్ వెంకన్న, సూడిగ సాయి గౌడ్ వివిధ పార్టీలకు చెందిన 200 మంది  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు...అనంతరం వారు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టి, చేయి గుర్తు పైన ఓటు వేయగలరని అభ్యర్థించారు.

Views: 66

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.