అల్లాదుర్గం మండలంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

అల్లాదుర్గం మండలంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

 న్యూస్ ఇండియా  అక్టోబర్ 30 (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్) ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అల్లాదుర్గ్ మండల్ బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు భారీ ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ లో చేరారు బిఆర్ఎస్ పార్టీ లో సరైన గుర్తింపు లేకపోవడం వలన పార్టీ మారమని బహిరంగ దిబ్బ గ్రామ నాయకులు అన్నారు

Views: 53

Related Posts

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..