వైద్యం వికటించి వ్యక్తి మృతి

On
వైద్యం వికటించి వ్యక్తి మృతి

IMG-20231030-WA0403

వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన గాడిపెల్లి రమేష్ (45) గత మూడు రోజులుగా స్థానిక రేణుకాదేవి హాస్పిటల్లో సాధారణ జ్వరం కోసం చికిత్స చేయించుకుంటు ఇంటికి వెళ్తూ హాస్పిటల్ కి వస్తున్నాడు. సోమవారం ఉదయం వైద్యం వికటించి యొక్క వ్యక్తి మరణించడం జరిగింది. గతంలో కూడా ఈ హాస్పిటల్ నందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. హాస్పటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మరణించాడని అతని కుటుంబ సభ్యులు హాస్పటల్ ముందు ఆందోళన చేపట్టారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా హాస్పటల్ యాజమాన్యంపై తక్షణమే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Views: 576

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ