పాలకుర్తి కవులకు విశిష్ట సేవా పురస్కారం
నా జీవన ప్రస్థానం. బావ విపంచిక. పుస్తకాల ఆవిష్కరణ
By Venkat
On
శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్
పాలకుర్తి:
ఆదివారం రోజున జనగామ పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో కొలిపాక బాలయ్య సార్ రచించిన నా జీవన ప్రస్థానం. బావ విపంచిక. పుస్తకాల ఆవిష్కరణ మరియు బాలయ్య సార్ 85వ జన్మదిన వేడుకలు సందర్భంగానిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి కి చెందిన శ్రీ సోమనాథ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ ని. శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ ని. ప్రముఖ తెలంగాణ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి విశిష్ట సేవా పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొరిపాక బాలయ్య సార్ డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు పోరెడ్డి రంగయ్య డాక్టర్ పెద్ది వెంకటయ్య జి కృష్ణ జనగామ ప్రాంతానికి చెందిన కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 258
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Feb 2026 19:40:06
మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు సెంటర్:-
తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో

Comment List