జోరుగా సాగుతున్న ప్రచారం

ఇంటింటికి బిజెపి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

By Venkat
On
జోరుగా సాగుతున్న ప్రచారం

ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

జనగామ నియోజకవర్గం 
కొమురవెల్లి మండలం

జోరుగా సాగుతున్న ఇంటింటికి బిజెపి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

బిజెపి లోకి చేరిన పోసన్నపేట బిఆర్ఎస్ నాయకులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం  కొమురవెల్లి మండలంలోని పోసన్నపేట, గురువన్నపేట గ్రామాలలో ఇంటింటికి బిజేపీ ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా అధ్యక్షులు గౌ శ్రీ డా, ఆరుట్ల దశమంత రెడ్డి 

బిజెపి లోకి చేరిన పోసన్నపేట బిఆర్ఎస్ నాయకులు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్భంగా డా, ఆరుట్ల దశమంత రెడ్డి  మాట్లాడుతూ ప్రజలకు బీజేపీ గెలిస్తే ఇంటింటికీ ఉచిత విద్య, వైద్యం అందుతుందని తెలియజేస్తూ మోడీ  చేసిన అభివృద్ధి పనులను గురించి చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారు. భూకబ్జాదారులు పార్టీలు మారేవారితో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు 9 ఏళ్లుగా స్థానికేతర నాయకత్వంతో జనగామ ప్రజలు విసుగుచెందారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన నన్ను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి. అని అన్నారు.

Views: 58
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే ) అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
మేరా యువ భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు గుడ్ గవర్నెన్స్ డే...
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల