ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

పెద్ద అంబర్పేట్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

On
ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

 

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 05 (

IMG_20231105_214904
ప్రచారంలో పాల్గొన్న వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

న్యూస్ ఇండియా తెలుగు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైస్ చైర్ పర్సన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో కుంట్లూర్ 20 వార్డ్ లోని శ్రీనగర్ కాలనీ( 78), 21 వార్డ్ లోని వీకర్ సెక్షన్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేసారు. మల్రెడ్డి రంగారెడ్డి కి ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రేస్ జెండాను రెపరెప లాడిస్తామని వైస్ చైర్మన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి కి కాలనీలోని ప్రతి ఒక్కరూ హామీ ఇచ్చారు. ప్రచారానికి కాంగ్రేస్ నాయకులు చామా రవీందర్ రెడ్డి, 20 వార్డ్ కౌన్సిలర్ జోర్క గీతా శ్రీరాములు, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హాజరత్ బేగం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రేస్ యూత్ అధ్యక్షుడు చామా అనుకిరణ్ రెడ్డి, కాంగ్రేస్ నాయకులు ఓరుగంటి కొండల్ గౌడ్, పర్వతి శ్రీనివాస్ రెడ్డి, జోర్క లక్ష్మణ్, బద్దం రాజశేఖరరెడ్డి, ముస్కు సునీల్ రెడ్డి, ఓరుగంటి శ్రీకాంత్ గౌడ్, జోర్క రవి, యానాలా మచ్చారెడ్డి, మద్ది శంకర్ యాదవ్, శ్రీనగర్ కాలనీ వాసులు, వీకర్ సెక్షన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 88

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'